ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు
సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
వేపాడనవంబర్2:- మండలంలోని వీలుపర్తి శివారు రాయుడుపేటలో రూ 80లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వెయ్యి టన్నుల కెపాసిటీ గల ఆప్కాబ్ గిడ్డంగిని, జాకేరు గ్రామంలో రూ 40లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 500టన్నుల కెపాసిటీ గల గిడ్డంగినీ శనివారం కోఆపరెటీవ్ డిసిఓ పి. రమేష్, నాబార్డు డిడిఎం టి.నాగార్జున , డిసిసిబి జనరల్ మేనేజర్ కెవివిఆర్ ఎన్ సత్యనారాయణ(వాసు), మార్కెటింగ్ డిఈ ఐ. నారాయణ,వేపాడ డిసిసిబి చీఫ్ మేనేజర్ జీబి రవికిరణ్ , పిఏసిఎస్ సిఈఓ పి.అప్పారావు తదితరులు రెండు గిడ్డంగుల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ రెండు గిడ్డంగులను సకాలంలో నిర్మించి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ లకు సూచించారు.
ఫొటో 1:-
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


