ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు
సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
వేపాడనవంబర్2:- మండలంలోని వీలుపర్తి శివారు రాయుడుపేటలో రూ 80లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వెయ్యి టన్నుల కెపాసిటీ గల ఆప్కాబ్ గిడ్డంగిని, జాకేరు గ్రామంలో రూ 40లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 500టన్నుల కెపాసిటీ గల గిడ్డంగినీ శనివారం కోఆపరెటీవ్ డిసిఓ పి. రమేష్, నాబార్డు డిడిఎం టి.నాగార్జున , డిసిసిబి జనరల్ మేనేజర్ కెవివిఆర్ ఎన్ సత్యనారాయణ(వాసు), మార్కెటింగ్ డిఈ ఐ. నారాయణ,వేపాడ డిసిసిబి చీఫ్ మేనేజర్ జీబి రవికిరణ్ , పిఏసిఎస్ సిఈఓ పి.అప్పారావు తదితరులు రెండు గిడ్డంగుల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ రెండు గిడ్డంగులను సకాలంలో నిర్మించి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ లకు సూచించారు.
ఫొటో 1:-
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


