వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
యర్రగొండపాలెం అఖండ భూమి.
యర్రగొండపాలెం : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పి చౌడయ్య తెలిపారు. 565 నేషనల్ హైవేపై సోమ వారం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే నేషనల్ హైవేపై ముఖ్యమైన జంక్ష న్లలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వాహ నాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలన్నారు.అతి వేగంతో వాహ నాలు నడిపి ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా ఫేస్వాష్ కార్య క్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు హైవేపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడిగించి వారిని నిద్ర మత్తు నుండి లేపి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..