అనకాపల్లి జిల్లా. జనవరి 16 అఖండ భూమి
నాతవరం గ్రామానికి చెందిన సామర్ల రామారావు గారిని అనకాపల్లి జిల్లా రాక్స్ జనరల్ సెక్రటరీగా రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల పక్షాన నిష్పక్షపాత రాక్స్ నిరంతర పోరాటంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. జాతి కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..