అనకాపల్లి జిల్లా. జనవరి 16 అఖండ భూమి
నాతవరం గ్రామానికి చెందిన సామర్ల రామారావు గారిని అనకాపల్లి జిల్లా రాక్స్ జనరల్ సెక్రటరీగా రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల పక్షాన నిష్పక్షపాత రాక్స్ నిరంతర పోరాటంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. జాతి కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



