ఘనంగా గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు..
వెల్దుర్తి జనవరి 26 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు ఆదివారం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు రిపబ్లిక్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయం ఎదుట తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి సుహాసనమ్మ ఆధ్వర్యంలో ఎంపీపీ రంగన్న, జడ్పిటిసి దాటిపోగు సుంకన్న జెండాను ఎగరవేసి వందనం చేశారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్, సీఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అదేవిధంగా నందు ఎస్సై జి.అశోక్ లు సిబ్బందితో జెండా ఎగరవేసి జెండాకు వందనం చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..