అవార్డు గ్రహీత ఎస్సై జి అశోక్ కు సన్మానం…
వెల్దుర్తి జనవరి 27 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి అశోక్ వెల్దుర్తి మండలం సీనియర్ జర్నలిస్టులు యువతరం ఎడిటర్ చంద్రశేఖర్ రావు, అఖండ భూమి ఎడిటర్ ఈశ్వరయ్య, చాలా ఆంధ్ర విలేఖరి వడ్డే అశోక్ కుమార్ లు శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల ప్రజల సహకారం, జర్నలిస్టుల సహకారం, పోలీస్ సిబ్బంది సహకారంతో అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఆరవసారి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



