అవార్డు గ్రహీత ఎస్సై జి అశోక్ కు సన్మానం…
వెల్దుర్తి జనవరి 27 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి అశోక్ వెల్దుర్తి మండలం సీనియర్ జర్నలిస్టులు యువతరం ఎడిటర్ చంద్రశేఖర్ రావు, అఖండ భూమి ఎడిటర్ ఈశ్వరయ్య, చాలా ఆంధ్ర విలేఖరి వడ్డే అశోక్ కుమార్ లు శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల ప్రజల సహకారం, జర్నలిస్టుల సహకారం, పోలీస్ సిబ్బంది సహకారంతో అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఆరవసారి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



