ఉత్తమ బి ఎల్ ఓ కి ఉత్తమ గ్రహీత అవార్డు..వె
ల్దుర్తి జనవరి 30 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల పరిధిలోని పిక్కిలివాని పల్లె గ్రామంలో వీఆర్వో గా విధులు నిర్వహిస్తూ బి ఎల్ ఓ గా అవార్డు గ్రహీతగా ప్రశంస పత్రాన్ని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా అవార్డు పొందారు. ఈ సందర్భంగా వెల్దుర్తి మండల తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో వీఆర్వో సిబ్బంది అవార్డు గ్రహీత అయినటువంటి పిక్కిలివాని పల్లె వీఆర్వోఓ సిటీ కృష్ణమూర్తికి శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రమణారెడ్డి, రామకృష్ణ, కేకే మదిలేటి, మౌలాలి, వాణి, ప్రసాద్ బాబు, ఉమన్న, వెంకటేశ్వర్లు, ఉమా, పద్మావతి, ప్రతాపు, అయ్యన్న, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



