పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల జిల్లా, (అఖండ భూమి) : ప్యాపిలి మండలం పోదొద్ది గ్రామంలో విషాదం చోటుచేసుకుంది పదవ తరగతి ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై విద్యార్థిని కామేశ్వరి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది పదవ తరగతి ఫలితాల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో తట్టుకోలేక ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది కామేశ్వరి స్థానిక ప్రభుత్వ కస్తూరిబా విద్యాలయంలో విద్యను అభ్యసిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు …
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం