పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల జిల్లా, (అఖండ భూమి) : ప్యాపిలి మండలం పోదొద్ది గ్రామంలో విషాదం చోటుచేసుకుంది పదవ తరగతి ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై విద్యార్థిని కామేశ్వరి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది పదవ తరగతి ఫలితాల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో తట్టుకోలేక ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది కామేశ్వరి స్థానిక ప్రభుత్వ కస్తూరిబా విద్యాలయంలో విద్యను అభ్యసిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు …
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



