మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు
బాన్సువాడ డివిజన్ ప్రతినిధి, ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయిబాబా భక్తులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఆదివారం నాడు నేమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా బయలు దేరడం జరిగింది.ఈ పాదయాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.పాదయాత్రగా వెళ్లిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



