మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు
బాన్సువాడ డివిజన్ ప్రతినిధి, ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయిబాబా భక్తులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఆదివారం నాడు నేమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా బయలు దేరడం జరిగింది.ఈ పాదయాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.పాదయాత్రగా వెళ్లిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



