మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు
బాన్సువాడ డివిజన్ ప్రతినిధి, ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయిబాబా భక్తులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఆదివారం నాడు నేమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా బయలు దేరడం జరిగింది.ఈ పాదయాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.పాదయాత్రగా వెళ్లిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



