మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు

 

మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు

బాన్సువాడ డివిజన్ ప్రతినిధి, ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయిబాబా భక్తులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఆదివారం నాడు నేమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా బయలు దేరడం జరిగింది.ఈ పాదయాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.పాదయాత్రగా వెళ్లిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!