నెల్లూరు నుండి హైదరాబాద్ కి వెళ్తూ మార్గమధ్యంలో మార్కాపురంలో మాట్లాడిన జేఏసీ సభ్యులు.
మార్కాపురం అఖండ భూమి.
.నెల్లూరు నుండి హైదరాబాద్ కి వెళ్తూ మార్గమధ్యంలో మార్కాపురంలో ఆగి ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జేఏసీ బృందం తో నెల్లూరు జిల్లా పూలే టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా రవి మరియు సభ్యులు కలిసి సుమారు 1 గంట సేపు సమావేశం కావడం జరిగింది.
.బీసీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం పై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ మాదాసు రంగనాయకులు, వైస్ చైర్మన్ నల్లబోతుల శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ దేవలూటి శంకర్, నెల్లూరు జిల్లా పూలే టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా రవి, వెంకటరత్నం, సభ్యులు మందాటి వెంకటరత్నం, వినోద్, రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సభ్యత్వ కార్యక్రమం పై అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



