
- కేఈచిన్ని పాలెం విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత…..
కరస్పాండెంట్ కుసరాజు.
కోటనందూరు( అఖండ భూమి). రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో కోటనందూరు మండలం కేఈ చిన్ని పాలెం గ్రామంలో విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ కు సరాజు శనివారం తెలిపారు. కోటనందూరు మండలంలో మొదటి స్థానంలో లగుడు గాయత్రి 564/600 మార్కులు, రెండవ స్థానంలో చిటికెల లక్ష్మీ సంధ్య 562/600 మార్కులు ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ తెలిపారు. వీరిని కస్పాండెంట్ కు సరాజు , హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



