
- కేఈచిన్ని పాలెం విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత…..
కరస్పాండెంట్ కుసరాజు.
కోటనందూరు( అఖండ భూమి). రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో కోటనందూరు మండలం కేఈ చిన్ని పాలెం గ్రామంలో విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ కు సరాజు శనివారం తెలిపారు. కోటనందూరు మండలంలో మొదటి స్థానంలో లగుడు గాయత్రి 564/600 మార్కులు, రెండవ స్థానంలో చిటికెల లక్ష్మీ సంధ్య 562/600 మార్కులు ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ తెలిపారు. వీరిని కస్పాండెంట్ కు సరాజు , హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



