విద్యార్థిని శ్రీలేఖను పరామర్శించిన జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష

కర్నూలు, మార్చి 01 అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం, పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖ మీద చెట్టు విరిగి పడడంతో గాయాలై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో అడ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందచేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన జిల్లా కలెక్టర్

Akhand Bhoomi News

error: Content is protected !!