శస్త్ర చికిత్స పేషంట్ వద్దకు వెళ్లి పింఛన్ అందించిన దేవుడు
నాతవరం మండలం లోని గునుపూడి గ్రామపంచాయతీ కి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు నీటి సంఘం ప్రెసిడెంట్ సబ్బవరపు దేవుడు మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటారు. అదే గ్రామానికి చెందిన మహిళ కొండ్రు సింహాద్రమ్మ ఎడమ కాలికి నెలరోజుల క్రితం శస్త్ర చికిత్స జరగింది. దీనితో ఆమె నడవలేని స్థితిలో అల్లిపూడి గ్రామంలో తన బంధువుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ నెల పెన్షన్ అందుకోలేకపోతున్నానని గ్రామ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు సబ్బవరపు దేవుడు దృష్టి కి తీసుకురాగా వెంటనే స్పందించి స్వయంగా ఉద్యోగిని వెంటబెట్టుకుని అల్లిపూడి గ్రామానికి వెళ్లి ఆమెకు పెన్షన్ అందజేశారు. సేవలో నేటి యువతకు స్ఫూర్తి దాయకం గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ భరోసాను ఇస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



