రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్

యర్రగొండపాలెం,త్రిపురాంతకం,పుల్లలచేరువులో ఈ నెల 27 న జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు పోలీసుల చేత వైసీపీ ఎంపిటీసీలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికలు సజావుగా జరగకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎంపిటీసీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారు స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ని మర్యాద పూర్వకంగా కలిసి పిర్యాదు చేసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

Akhand Bhoomi News

error: Content is protected !!