రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్
యర్రగొండపాలెం,త్రిపురాంతకం,పుల్లలచేరువులో ఈ నెల 27 న జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు పోలీసుల చేత వైసీపీ ఎంపిటీసీలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికలు సజావుగా జరగకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎంపిటీసీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారు స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ని మర్యాద పూర్వకంగా కలిసి పిర్యాదు చేసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



