రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్
యర్రగొండపాలెం,త్రిపురాంతకం,పుల్లలచేరువులో ఈ నెల 27 న జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు పోలీసుల చేత వైసీపీ ఎంపిటీసీలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికలు సజావుగా జరగకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎంపిటీసీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారు స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ని మర్యాద పూర్వకంగా కలిసి పిర్యాదు చేసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



