మహాత్మా గాంధీ కల ప్రాంగణము నందు ఉగాది పండుగ మహోత్సవాలు
అఖండ భూమి ప్రతినిధి పుల్లలచెరువు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణంలోని ఆర్యవైశ్య ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని అందజేశారు ఈ సందర్భముగా పుల్లలచెరువు గ్రామ పెద్దలు పయ్యావుల ప్రసాదు, కొర్లకుంట రఘు, ఉప్పల హనుమంతు, మెడికల్ షాప్ సుబ్బారావు, మందులు కొట్టు బాల, గురవయ్య, పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఉగాది ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమానికి పుల్లలచెరువు పట్టణ ప్రజలు ఇరు పార్టీలు నాయకులు కలిసి పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



