కమ్మవారి పల్లెలోని రామస్వామి దేవస్థానము నందు ఉగాది పండుగ
అఖండ భూమి ప్రతినిధి పుల్లలచెరువు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని కమ్మ వారి పల్లి గ్రామంలోని శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం నందు డాక్టర్ మేడికొండ రామయ్య కుమారుడు రామారావు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు



