కమ్మవారి పల్లెలోని రామస్వామి దేవస్థానము నందు ఉగాది పండుగ
అఖండ భూమి ప్రతినిధి పుల్లలచెరువు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని కమ్మ వారి పల్లి గ్రామంలోని శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం నందు డాక్టర్ మేడికొండ రామయ్య కుమారుడు రామారావు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



