కరెంటు కోతలతో లబోదిబోమంటున్న నాతవరం మండల ప్రజలు
నాతవరం మండలం లో కరెంటు కోతలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇళ్లల్లో పేషెంట్లు ఉన్నారని గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధిస్తున్నారని దీనితో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పేషంట్ల కోసమైనా ఈ కరెంటు కోతలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


