కరెంటు కోతలతో లబోదిబోమంటున్న నాతవరం మండల ప్రజలు
నాతవరం మండలం లో కరెంటు కోతలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇళ్లల్లో పేషెంట్లు ఉన్నారని గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధిస్తున్నారని దీనితో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పేషంట్ల కోసమైనా ఈ కరెంటు కోతలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


