ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
అఖండ భూమి వెబ్ న్యూస్ :
కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం యొక్క అద్దె ఎలక్ట్రసిటీ బిల్లులు వెంటనే చెల్లించి వాటిని క్రమబద్ధీకరించాలని, ప్రతి నెల రావలసిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని ఫలితంగా వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాయని.. వెంటనే తగుచర్యలు తీసుకుని వారికి న్యాయం చేకూర్చాలని కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ని రెగ్యులర్ చేయాలి చేసి ట్రాన్సఫర్ పాలసీని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి వెంటనే కల్పించాలి అని ఈపీఎఫ్ఓ పునరుద్దరణ చేయాలి చేసి ఎఫ్ ఆర్ ఎస్ ని మినహాయించాలి అని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్స్ పై ప్రభుత్వం కసరత్తు చేసి వెంటనే తగుచర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన వ్యక్తం చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..