రవాణా శాఖ మంత్రికి సమస్యలు విన్నవించిన రవాణా శాఖ అధికారులు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 9.(అఖండ భూమి న్యూస్);
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి కి శుక్రవారం వచ్చిన సందర్భంగా వారిని షబ్బీర్ అలీ నివాసంలో కలిసి రవాణా శాఖ అధికారులు తమ సమస్యలు మంత్రికి విన్నవించుకున్నారు. రహదారి భద్రత ను పెంపొందించడానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ రవాణా శాఖ అధికారులకు హామీ ఇచ్చారు.
అనంతరం రవాణా శాఖ అధికారులు ప్రభుత్వ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.


