దోమకొండ మండల కోర్స్ డైరెక్టర్ నీ సన్మానించిన ఉపాధ్యాయులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దోమకొండ మండల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను మండల ఉపాధ్యాయులు శనివారం సన్మానించారు. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపు సమావేశం అనంతరం దోమకొండ మండల ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను ఉపాధ్యాయులు పాల్గొని శాలువాతో సన్మానించారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఉపాధ్యాయులకు మెలకువలతో పాటు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా అర్థమయ్యే తరహాలో శిక్షణ పొందపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



