దోమకొండ మండల కోర్స్ డైరెక్టర్ నీ సన్మానించిన ఉపాధ్యాయులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దోమకొండ మండల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను మండల ఉపాధ్యాయులు శనివారం సన్మానించారు. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపు సమావేశం అనంతరం దోమకొండ మండల ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను ఉపాధ్యాయులు పాల్గొని శాలువాతో సన్మానించారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఉపాధ్యాయులకు మెలకువలతో పాటు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా అర్థమయ్యే తరహాలో శిక్షణ పొందపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



