దోమకొండ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండలో నీ ఎస్సీ కాలనీలో శనివారం ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో పలు ఇళ్ల నిర్మాణానికి గాను ముగ్గులు పోశారు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆరు దశలలో లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని కమిటీ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి పట్టణ అధ్యక్షుడు సీతారామ మధు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ నల్ల శ్రీనివాస్ నర్సింలు మాజీ ఎంపీటీసీ శంకర్ నరేష్ నయీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



