దోమకొండ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండలో నీ ఎస్సీ కాలనీలో శనివారం ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో పలు ఇళ్ల నిర్మాణానికి గాను ముగ్గులు పోశారు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆరు దశలలో లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని కమిటీ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి పట్టణ అధ్యక్షుడు సీతారామ మధు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ నల్ల శ్రీనివాస్ నర్సింలు మాజీ ఎంపీటీసీ శంకర్ నరేష్ నయీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



