కే.శే” కొండు అంజిబాబు జన్మదిన సందర్బంగా భోజనం పంపిణి
బెల్లంపల్లి మే24(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కి.శే”కొండు అంజిబాబు జన్మదినం సందర్బంగా శనివారం బెల్లంపల్లి పట్టణంలో అంజిబాబు భార్య శ్రావణి, అక్క కృష్ణవేణి లు కలసి కాల్ టెక్స్,రైల్వే స్టేషన్,బజార్ ఏరియాలోని నిరుపేదలకు భోజన ఫ్యాకెట్లు పంపిణి చేసారు.
ఈసందర్బంగా అక్క కృష్ణవేణి మాట్లాడుతూ..అంజిబాబు చనిపోయి 4సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మా హృదయంలో చిరస్థాయిగా జీవించే ఉన్నాడన్నారు.అయన భౌతికంగా మా మధ్య లేకపోయినా అయన జ్ఞాపకాలు ఎప్పుడు మావెంటే వుంటాయన్నారు.
తమ్ముడు అంజిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం మే 24న అంజిబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు…
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



