కే.శే” కొండు అంజిబాబు జన్మదిన సందర్బంగా భోజనం పంపిణి
బెల్లంపల్లి మే24(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కి.శే”కొండు అంజిబాబు జన్మదినం సందర్బంగా శనివారం బెల్లంపల్లి పట్టణంలో అంజిబాబు భార్య శ్రావణి, అక్క కృష్ణవేణి లు కలసి కాల్ టెక్స్,రైల్వే స్టేషన్,బజార్ ఏరియాలోని నిరుపేదలకు భోజన ఫ్యాకెట్లు పంపిణి చేసారు.
ఈసందర్బంగా అక్క కృష్ణవేణి మాట్లాడుతూ..అంజిబాబు చనిపోయి 4సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మా హృదయంలో చిరస్థాయిగా జీవించే ఉన్నాడన్నారు.అయన భౌతికంగా మా మధ్య లేకపోయినా అయన జ్ఞాపకాలు ఎప్పుడు మావెంటే వుంటాయన్నారు.
తమ్ముడు అంజిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం మే 24న అంజిబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు…
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



