గర్భిణీకి రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ కు చెందిన ఒక గర్భిణీ మహిళ పోతుల మౌనికకు డెలివరీ నిమిత్తం ఏది నెగిటివ్ రక్తం అవసరమని తెలుసుకొని దోమకొండ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ బీసీ రక్త నిధి లో రక్తదానం చేశారు. ఉపాధ్యాయుడు ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశారు పలువురు అతన్ని అభినందిస్తున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



