గర్భిణీకి రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ కు చెందిన ఒక గర్భిణీ మహిళ పోతుల మౌనికకు డెలివరీ నిమిత్తం ఏది నెగిటివ్ రక్తం అవసరమని తెలుసుకొని దోమకొండ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ బీసీ రక్త నిధి లో రక్తదానం చేశారు. ఉపాధ్యాయుడు ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశారు పలువురు అతన్ని అభినందిస్తున్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



