పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణం ఆరో వార్డు పరిధిలోని పాత రాజంపేటలో పోచమ్మ బోనాల పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు బోనాల కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఆలయంలో అర్చన, హారతి, వేద మంత్రముల మంత్రోచ్ఛారాణా ల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ పిలుపుమేరకు హాజరైన ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాత రాజంపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


