పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణం ఆరో వార్డు పరిధిలోని పాత రాజంపేటలో పోచమ్మ బోనాల పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు బోనాల కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఆలయంలో అర్చన, హారతి, వేద మంత్రముల మంత్రోచ్ఛారాణా ల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ పిలుపుమేరకు హాజరైన ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాత రాజంపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
-
శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…