రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలి
కరాటే చీఫ్ ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామినర్ “బాకురి పాండురాజు”
కొయ్యూరు అల్లూరి జిల్లా జూన్ 7(అఖండ భూమి)
గిరిజన ప్రాంతంలో చేపడుతున్న ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులకు వర్తక సంఘాలు గిరిజన సంఘాలు ప్రజలందరూ సహకరించాలని కరాటే చీఫ్ ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాకూరు పాండురాజు విజ్ఞప్తి చేశారు.శనివారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో పాండురాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ,ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతంలో చేపడుతున్న ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. అలాగే రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన షాపుల యజమానులందరికీ ప్రభుత్వము చొరవ తీసుకుని ఉపాధి కల్పించాలని, అలా జరిగితేనే వారికి న్యాయం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



