ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు చాపలమడుగు లోత్రాగునీటి కోసం బోర్ వేయిస్తున్న సర్పంచ్ (సత్తి రెడ్డి) తమ్మినేని సత్యనారాయణరెడ్డి
పుల్లలచెరువు అఖండ భూమి వెబ్ న్యూస్ :
పుల్లల చెరువు మండలంలోని చాపల మడుగు గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యలేదు అనే విషయాన్ని తెలుసుకొన్న సర్పంచ్ *సత్తిరెడ్డి* (తమ్మినేని సత్యనారాయణ రెడ్డి) వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాలమేరకు ప్రజల దాహార్తి తీర్చడానికి డీప్ బోర్ వేయిస్తున్నరు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



