ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు చాపలమడుగు లోత్రాగునీటి కోసం బోర్ వేయిస్తున్న సర్పంచ్ (సత్తి రెడ్డి) తమ్మినేని సత్యనారాయణరెడ్డి
పుల్లలచెరువు అఖండ భూమి వెబ్ న్యూస్ :
పుల్లల చెరువు మండలంలోని చాపల మడుగు గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యలేదు అనే విషయాన్ని తెలుసుకొన్న సర్పంచ్ *సత్తిరెడ్డి* (తమ్మినేని సత్యనారాయణ రెడ్డి) వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాలమేరకు ప్రజల దాహార్తి తీర్చడానికి డీప్ బోర్ వేయిస్తున్నరు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..