ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు చాపలమడుగు లోత్రాగునీటి కోసం బోర్ వేయిస్తున్న సర్పంచ్ (సత్తి రెడ్డి) తమ్మినేని సత్యనారాయణరెడ్డి
పుల్లలచెరువు అఖండ భూమి వెబ్ న్యూస్ :
పుల్లల చెరువు మండలంలోని చాపల మడుగు గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యలేదు అనే విషయాన్ని తెలుసుకొన్న సర్పంచ్ *సత్తిరెడ్డి* (తమ్మినేని సత్యనారాయణ రెడ్డి) వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాలమేరకు ప్రజల దాహార్తి తీర్చడానికి డీప్ బోర్ వేయిస్తున్నరు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
-
కురుపాం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు…
-
బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
-
సీఎం బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి సంబరాలు
-
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యా మిత్ర కిట్ల పంపిణీ
-
సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీను కి ఘన సన్మానం!