ANDHRA

పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలలో యానాంలో ఉన్న వివిధ శాఖల్లో పలు ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్.

యానం(అఖండ భూమి)విద్యాశాఖలో పారా టీచర్స్ గా పనిచేస్తున్న ఉద్యోగుల కి శాశ్వత పరిష్కారం చేసి వారికి రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని,

ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి.

  అఖండ భూమి-యర్రగొండపాలెం పోస్టాఫీసుకు వచ్చే ప్రజలకు సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలని తపాల ఇన్స్సెక్టర్ పీ మదన్ మోహన్ అన్నారు.

మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు. అఖండ భూమి-యర్రగొండపాలెం

  మత్తు పదార్థాలకు బానిసతలు కాకూడదని ఎంఈవో-2 మల్లూ నాయక్, ఏఎస్సై మూర్తి తెలిపారు. మంగళవారం డ్రగ్స్ ఫ్రీ ఇండియా

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వెల్దుర్తి. క్రిష్ణగిరి మండలాల్లో తాసిల్దార్లకు వినతి పత్రాలు…

వెల్దుర్తి క్రిష్ణగిరి ఆగస్టు 12 (అఖండ భూమి) : రాష్ట్రవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని

శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు…..

శంఖవరం: (అఖండభూమి) శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ

అల్లిపూడి లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమం ప్రారంభం.

  కోటనందూరు మండలం. అల్లిపూడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన

error: Content is protected !!